133 పరుగులకే పరిమితమైన భారత్‌..
మహిళల టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా జంక్షన్‌ ఓవల్‌ వేదికగా న్యూజిలాండ్‌ మహిళల జట్టుతో తలపడుతున్న టీమిండియా మహిళల జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్‌.. 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత బ్యాటర్లలో ఓపెనర్‌ షెఫాలీ వర్మ(34 బంతుల్లో 4…
ఇండియా గొప్ప దేశం.. ట్రిప్ స‌క్సెస్ అయ్యింది
ఇండియా ప‌ర్య‌ట‌న స‌క్సెస్‌ఫుల్‌గా సాగింద‌ని అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు.  కొద్దిసేప‌టి క్రిత‌మే ల్యాండ్ అయిన‌ట్లు ఆయ‌న తెలిపారు.  ఇండియా గొప్ప దేశ‌మ‌న్నారు.  వైట్‌హౌజ్‌కు వెళ్తున్నాన‌ని, అక్క‌డ అన్ని మీటింగ్‌ల‌కు హాజ‌రుకానున్న‌ట్లు ట్రంప్ త‌న ట్వీట్‌లో చెప్పారు.  ఇవాంకా ట్రంప్…
ఆ రికార్డుకు అడుగుదూరంలో తాన్హాజీ
బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవ్‌గన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం  ‘తాన్హాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌ ’. చారిత్రాత్మక ఇతివృత్తంతో వచ్చిన ఈ సినిమాకు జనాలు నీరాజనం పలికారు. కాగా మరాఠా యోధుడు తానాజీ మలుసరే జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో రియల్‌ లైఫ్‌ జంట అజయ్‌దేవ్‌గన్‌, కాజోల్‌ రీల్‌ ల…
టాటా ‘నెక్సాన్‌ ఈవీ’ లాంచ్‌
విద్యుత్ వాహనాలకు పెరగనున్న ఆదరణ నేపథ్యంలో  ప్రముఖ కార్ల సంస్థ  తన పాపులర్‌ మోడల్‌ నెక్సాన్‌లో మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చింది. ఈ వాహనాల  ఉత్పత్తి విషయంలో మరో అడుగు ముందుకేసిన టాటామోటార్స్‌  నెక్సాన్‌ ఈవీ పేరుతో మంగళవారం లాంచ్‌ చేసింది.  టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ…
ప్రతి జిల్లాలో పుడ్‌పార్కులు
అమరావతి :  వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతున్న రైతుల ఆదాయాన్ని పెంచేవిధంగా ప్రణాళికలు రచించామని, త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నామని మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచే ప్రణాళికలో భాగంగా వ్యవసాయ, పరిశ్రమ శాఖలు కలిసి పనిచేసే చేయాలని నిర్ణయించామని తెలిపారు. బు…